పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి.. ఏపీ, తెలంగాణలో ప్రస్తుత రేట్లు ఇవే..

author img

By

Published : Sep 25, 2022, 10:35 AM IST

Gold Rate Today

Gold Rate Today : దేశంలో బంగారం ధర కాస్త పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.40 పెరిగి.. ప్రస్తుతం రూ.51,150గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.57,480 వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,150గా ఉంది. కిలో వెండి ధర రూ.57,480 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,150 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,480గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,150గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,480 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,150వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.57,480 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1643 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.90 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,45,565 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.15,45,565
ఇథీరియంరూ.1,07,799
టెథర్​రూ.81.22
బినాన్స్​ కాయిన్​రూ.22,381
యూఎస్​డీ కాయిన్రూ.81.25

ఇవీ చదవండి: రూపాయి పతనం.. క్షీణిస్తున్న ఫారెక్స్​ నిల్వలు.. ఇలాగే అయితే కష్టమే!

భారత్​ నుంచి విదేశీ స్టాక్స్​లో మదుపు చేయొచ్చా? లాభాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.