స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Jul 30, 2022, 11:26 AM IST

gold price today

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.110 పెరిగి.. ప్రస్తుతం రూ.53,270 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.230 మేర పెరిగి.. రూ.59,680 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,270గా ఉంది. కిలో వెండి ధర రూ.59,680 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,270 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,680గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,270గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,680 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,270 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.59,680 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,765 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.38 డాలర్లుగా ఉంది. రూపాయి మారకం విలువ డాలర్​తో పోలిస్తే.. ప్రస్తుతం 79.32 వద్ద ట్రేడవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్​కాయిన్ విలువ స్వల్పంగా పెరిగింది. ఒక బిట్​కాయిన్ విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.19,45,296 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.19,45,296
ఇథీరియంరూ.1,39,810
టెథర్రూ.82.31
బినాన్స్​ కాయిన్రూ.24,000
యూఎస్​డీ కాయిన్రూ.83

ఇవీ చదవండి: ఫారం 16 లేకున్నా ఐటీ రిటర్న్స్ దాఖలు​.. గడువు పొడిగిస్తారా?

ఆ చమురు సంస్థకు భారీ నష్టం.. మళ్లీ పెట్రో బాదుడు తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.