Gold Price today: ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..

author img

By

Published : Jan 10, 2022, 11:01 AM IST

Gold price today

Gold Price Today: భారత్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి రూ.48,660గా ఉంది. కిలో వెండి ధర రూ.64 వేల పైన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Price Today: దేశంలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48 వేల పైన కొనసాగుతోంది. వెండి ధర 0స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: 10 గ్రాముల బంగారం ధర రూ.48,660గా ఉంది. కిలో వెండి ధర రూ.64,600 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.48,660గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,600గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,660గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,600 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.48,660గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,600 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,792 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.25 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో శనివారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి: Cafe coffee day: రూ.వేల కోట్ల అప్పులకు వారసురాలైంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.