Villagers killed a person: పదమూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్తులు

author img

By

Published : May 21, 2023, 8:17 PM IST

Updated : May 21, 2023, 8:52 PM IST

Villagers killed a person

20:11 May 21

భార్యను చంపిన కేసులో ఏడేళ్ల జైలుశిక్ష అనుభవించిన ఉత్తన్న

Villagers killed a person in Annamaiya district: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది. పదమూడేళ్ల చిన్నారిపై ఉత్తన్న అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఉత్తన్నను కొట్టి చంపారు. నిందితుడు గతంలో భార్యను చంపిన కేసులో ఏడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి రెండేళ్ల క్రితమే విడుదలై గ్రామంలోకి వచ్చాడు. మళ్లీ ఇప్పుడు ఈ ఘటనకు పాల్పడటంతో.. గ్రామస్తులే అతడ్ని కొట్టి చంపారు.

Last Updated :May 21, 2023, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.