ఘోర రైలు ప్రమాదం, 53 మందికి గాయాలు

author img

By

Published : Aug 17, 2022, 8:15 AM IST

Updated : Aug 17, 2022, 8:31 AM IST

Gondia train accident

08:06 August 17

రెండు రైళ్లు ఢీ, 53 మందికి గాయాలు

Train Accident Today: మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​ నుంచి రాజస్థాన్​ జోధ్​పుర్​కు వెళ్తున్న భగత్​ కి కోఠీ ప్యాసింజర్​ ట్రైన్​.. ఓ గూడ్స్​ ట్రైన్​ను ఢీకొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పగా 50 మందికిపైగా గాయపడ్డారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

Last Updated :Aug 17, 2022, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.