LIVE: పద్మ శ్రీ అవార్డుల ప్రదానోత్సవం - ప్రత్యక్ష ప్రసారం - PADMA AWARDS 2026 LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Padma Awards 2026 LIVE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2026 at 5:29 PM IST

|

Updated : May 25, 2026 at 5:56 PM IST

1 Min Read
Choose ETV Bharat

Padma Awards 2026 LIVE: రాష్ట్రపతి భవన్​లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నారు. తొలిదఫా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్​లో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. తొలిదఫాలో 66 మందికి రాష్ట్రపతి అవార్డులు అందజేస్తున్నారు. ఇందులో ఇద్దరికి పద్మ విభూషణ్, ఆరుగురికి పద్మ భూషణ్, 58 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సినీ దిగ్గజం ధర్మేంద్రకు మరణానంతరం, కళల విభాగంలో విశేష కృషి చేసిన ఎన్. రాజంకు పద్మ విభూషణ్​లు రాష్ట్రపతి ప్రదానం చేస్తున్నారు. ధర్మేంద్ర తరపున ఆతని భార్య, నటి హేమమాలిని అవార్డు తీసుకున్నారు. ఈరోజు పద్మ అవార్డులను ఐదుగురు తెలుగు ప్రముఖులు అందుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డు గ్రహితలు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం), డాక్టర్ జీవి రావు, దీపిక రెడ్డి, డాక్టర్ పీవీ ఆనంద్ రెడ్డి, వెంపటి కుటుంబ శాస్త్రి. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈటీవీ భారత్​ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.

Padma Awards 2026 LIVE: రాష్ట్రపతి భవన్​లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నారు. తొలిదఫా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్​లో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. తొలిదఫాలో 66 మందికి రాష్ట్రపతి అవార్డులు అందజేస్తున్నారు. ఇందులో ఇద్దరికి పద్మ విభూషణ్, ఆరుగురికి పద్మ భూషణ్, 58 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సినీ దిగ్గజం ధర్మేంద్రకు మరణానంతరం, కళల విభాగంలో విశేష కృషి చేసిన ఎన్. రాజంకు పద్మ విభూషణ్​లు రాష్ట్రపతి ప్రదానం చేస్తున్నారు. ధర్మేంద్ర తరపున ఆతని భార్య, నటి హేమమాలిని అవార్డు తీసుకున్నారు. ఈరోజు పద్మ అవార్డులను ఐదుగురు తెలుగు ప్రముఖులు అందుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డు గ్రహితలు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం), డాక్టర్ జీవి రావు, దీపిక రెడ్డి, డాక్టర్ పీవీ ఆనంద్ రెడ్డి, వెంపటి కుటుంబ శాస్త్రి. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈటీవీ భారత్​ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.

Last Updated : May 25, 2026 at 5:56 PM IST

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details