LIVE: రావివలసలో ప్రజావేదిక కార్యక్రమం, పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CM LIVE PROGRAM FROM RAVIVALASA

🎬 Watch Now: Feature Video

thumbnail
CM Chandrababu to Launch HPV Vaccination Drive in Vizianagaram District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 28, 2026 at 12:32 PM IST

|

Updated : February 28, 2026 at 2:09 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Chandrababu to Launch HPV Vaccination Drive in Vizianagaram District : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన హెచ్​పీవీ వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి చీపురుపల్లి మండలంలోని రావివలస గ్రామ కమ్యూనిటీ హెల్త్ సెంటర్​కు చేరుకున్నారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికలకు ఇస్తున్నహెచ్​పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా బాలికలతో సీఎం మాట్లాడారు. మధ్యాహ్నం రావివలస గ్రామంలోని ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో సీఎం పాల్గొన్నారు. తర్వాత రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ను చంద్రబాబు ప్రారంభించారు. ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రావివలసలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.

CM Chandrababu to Launch HPV Vaccination Drive in Vizianagaram District : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన హెచ్​పీవీ వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి చీపురుపల్లి మండలంలోని రావివలస గ్రామ కమ్యూనిటీ హెల్త్ సెంటర్​కు చేరుకున్నారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికలకు ఇస్తున్నహెచ్​పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా బాలికలతో సీఎం మాట్లాడారు. మధ్యాహ్నం రావివలస గ్రామంలోని ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో సీఎం పాల్గొన్నారు. తర్వాత రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ను చంద్రబాబు ప్రారంభించారు. ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రావివలసలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.

Last Updated : February 28, 2026 at 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details