LIVE : బీఆర్ఎస్ నేత హరీశ్రావు మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - HARISH RAO PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video

Published : July 2, 2026 at 4:25 PM IST
|Updated : July 2, 2026 at 5:06 PM IST
BRS Leader Harish Rao Press Meet Live : కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు తమను చర్చకు రమ్మని చెప్పి వస్తే అరెస్టు చేస్తారని హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్కు మంత్రి జూపల్లి వస్తానని చెప్పి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు తమను చర్చకు రమ్మని చెప్పి వస్తే అరెస్టు చేస్తారని హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్కు మంత్రి జూపల్లి వస్తానని చెప్పి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
BRS Leader Harish Rao Press Meet Live : కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు తమను చర్చకు రమ్మని చెప్పి వస్తే అరెస్టు చేస్తారని హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్కు మంత్రి జూపల్లి వస్తానని చెప్పి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత హరీశ్రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు తమను చర్చకు రమ్మని చెప్పి వస్తే అరెస్టు చేస్తారని హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్కు మంత్రి జూపల్లి వస్తానని చెప్పి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

