1 March 2026 Andhra Pradesh News Today Live Updates : అమరావతిలో ఉండేవారు 20 ఏళ్లు ఎక్కువగా జీవిస్తారు: సీఎం చంద్రబాబు
1 March 2026 Andhra Pradesh News Today Live Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 1, 2026 at 7:35 AM IST
|Updated : March 1, 2026 at 10:52 PM IST
1 March 2026 Andhra Pradesh News Today Live Updates: నిబంధనల ఉల్లంఘన వల్లే ప్రమాదం - కాకినాడ పేలుడు ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం
LIVE FEED
ఆస్పత్రిలో ఉన్న ఎవరికీ, ఎలాంటి ప్రమాదం జరగలేదు: కలెక్టర్
- రోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: నెల్లూరు కలెక్టర్
- నెల్లూరు జీజీహెచ్లో త్వరలోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం: కలెక్టర్
- ఆస్పత్రిలో ఉన్న ఎవరికీ, ఎలాంటి ప్రమాదం జరగలేదు: కలెక్టర్
నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం
- నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం
- ఐసీయూ ఏసీలో షార్ట్సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం
- నెల్లూరు: ప్రసూతి, చిన్నారుల వార్డులో చెలరేగిన మంటలు
- విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంగా వార్డులు
- భయంతో పరుగులు తీసిన గర్భిణులు, బాలింతలు, సిబ్బంది
- వెంటనే స్పందించి మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
- ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
భయంతో పరుగులు తీసిన గర్భిణులు, బాలింతలు, ఆస్పత్రి సిబ్బంది
- నెల్లూరు జీజీహెచ్లో అగ్నిప్రమాదం, పిల్లల వార్డులో మంటలు
- భయంతో పరుగులు తీసిన గర్భిణులు, బాలింతలు, ఆస్పత్రి సిబ్బంది
- దట్టమైన పొగతో రోగులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరి
- నెల్లూరు జీజీహెచ్లో నిలిచిన విద్యుత్ సరఫరా
అమరావతిని 'బ్లూ-గ్రీన్' సిటీగా నిర్మాణం చేస్తాం: సీఎం చంద్రబాబు
- అమరావతిలో జస్టిస్ సిటీ ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తాం: సీఎం
- విజయవంతమైన మధ్యవర్తిత్వానికి గౌరవ వేతనం ఇస్తాం: సీఎం
- అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ, ఇంటర్నేషనల్ లా కౌన్సిల్కు సహకరిస్తాం: సీఎం
- అమరావతిలో మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తాం: సీఎం
- రాజధానికి 33 వేల ఎకరాలు ఇవ్వడమే మధ్యవర్తిత్వం విజయానికి ఉదాహరణ: సీఎం
- అమరావతిని 'బ్లూ-గ్రీన్' సిటీగా నిర్మాణం చేస్తాం: సీఎం చంద్రబాబు
మా నాన్న మధ్యవర్తిగా ఉండి అనేక సమస్యలు పరిష్కరించేవారు: సీఎం - వివాదాలు వచ్చినప్పుడు రాజీ మార్గానికి ఉన్న శక్తి నాకు తెలుసు: సీఎం
న్యాయం త్వరగా లభిస్తేనే అభివృద్ధి వేగవంతం అవుతుంది: సీఎం
కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి: సీజేఐ
- న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వానిది కీలక పాత్ర: సీజేఐ
- మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారం అవుతాయి: సీజేఐ
- ప్రతి సమస్యకు కోర్టుకు రావడమే పరిష్కారం కాదు: సీజేఐ
- కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి: సీజేఐ
- మధ్యవర్తిత్వం వల్ల న్యాయం జరుగుతుందని ఇరుపక్షాలకు నమ్మకం ఉండాలి: సీజేఐ
- న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకంతోనే ప్రజలు కోర్టులకు వస్తున్నారు: సీజేఐ
- కొన్ని కేసుల్లో కోర్టులు కూడా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి: సీజేఐ
- మధ్యవర్తిత్వం అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది: సీజేఐ
- మధ్యవర్తిత్వం వల్ల కలిగే ప్రయోజనాలను అనేక దేశాల్లో చూశా: సీజేఐ
- మలేషియాలోని లీగల్ బార్ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది: సీజేఐ
- మనదేశంలోనూ ప్రతి స్థాయిలో మధ్యవర్తిత్వం రావాలి: సీజేఐ
- మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది: సీజేఐ
- మన దేశంలో పరిశ్రమలు, స్టార్టప్స్ పెరుగుతున్నాయి: సీజేఐ
- వ్యాపారం, వాణిజ్య పరంగా అనేక వివాదాలు రావడం సహజం: సీజేఐ
- అనేక రాష్ట్రాల్లో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుంది: సీజేఐ
- మధ్యవర్తిత్వం వహించే వారికి శిక్షణ ఇవ్వడం చాలా కీలకం: సీజేఐ
మన రాష్ట్రానికి ఇవాళ చరిత్రాత్మకమైన రోజు: సీఎం చంద్రబాబు
- 2047 నాటికి భారత్ నెంబర్వన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది: చంద్రబాబు
- మన దేశానికి యువత, టెక్నాలజీ పెద్ద బలం: చంద్రబాబు
- మా చిన్నప్పుడు విద్యుత్ లేక అనేక ఇబ్బందులు పడేవాళ్లం: చంద్రబాబు
- ఇప్పుడు ప్రతి భవనంపై విద్యుత్ తయారుచేసే స్థాయికి చేరాం: చంద్రబాబు
- ఏపీలో నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ నిర్మించడం మన అదృష్టం: చంద్రబాబు
- మన రాష్ట్రానికి ఇవాళ చరిత్రాత్మకమైన రోజు: సీఎం చంద్రబాబు
- రాజధాని అమరావతి గురించి సీజేఐకు వివరించాం: సీఎం చంద్రబాబు
- అమరావతి.. ప్రజా రాజధాని: సీఎం చంద్రబాబు
- మన పురాణాల్లో అమరావతి అనేది దేవతల రాజధాని: సీఎం చంద్రబాబు
- సీజేఐ ఇవాళ మొత్తం అమరావతిలో ఉన్నారు.. చాలా సంతోషం..: సీఎం
- సీజేఐ.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఇక్కడకు వచ్చారు: సీఎం
- రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారు: సీఎం
- అమరావతిని గొప్ప నగరంగా నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు
కాలుష్యం లేని నగరంగా అమరావతిని తయారుచేస్తాం: సీఎం చంద్రబాబు - అమరావతిలో ఉండేవారు 20 ఏళ్లు ఎక్కువగా జీవిస్తారు: సీఎం చంద్రబాబు
- కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వానిది కీలక పాత్ర: సీఎం చంద్రబాబు
- మధ్యవర్తిత్వం విషయంలో చిన్నప్పటి అనుభవాలు పంచుకున్న చంద్రబాబు
పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
- కడప జిల్లా: వల్లూరు మం. పుష్పగిరి వద్ద విషాదం
- పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
- కడప: ఈతకు వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు మృతి
- మృతులు పోలు శ్రీనాథ్(23), చైతన్య (25)గా గుర్తింపు
- ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్న పోలీసులు
అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు
- అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు
- పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన
- జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- రూ.165 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ నిర్మాణం
- పాల్గొన్న సీఎం చంద్రబాబు పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు
- మొత్తం 2.05 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకాడమీ నిర్మాణం
- ఒకేసారి 120 మంది ట్రైనీ జడ్జిలకు శిక్షణ ఇచ్చేలా రూపకల్పన
- అకాడమీలో 500 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆడిటోరియం
- జీ ప్లస్ 8 అంతస్తులతో భారీ హాస్టల్ బ్లాక్ నిర్మాణం
- అమరావతిలో హైకోర్టు జడ్జిల అతిథిగృహానికి శంకుస్థాపన చేసిన సీజేఐ
- రూ.69.4 కోట్ల వ్యయంతో 50 వేల చదరపు అడుగుల్లో నిర్మాణం
కారు, ఆర్టీసీ బస్సు ఢీ - ముగ్గురు మృతి
- అనంతపురం: కల్యాణదుర్గం మండలం గూబనపల్లిలో రోడ్డు ప్రమాదం
- కారు, ఆర్టీసీ బస్సు ఢీకొని కారులో ఉన్న ముగ్గురు మృతి
- మృతులను కర్ణాటక వాసులుగా గుర్తించిన పోలీసులు
అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహాలకు శంకుస్థాపన
- అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహాలకు శంకుస్థాపన
- హైకోర్టు న్యాయమూర్తుల రెసిడెన్షియల్ ఎన్క్లేవ్ ప్రారంభోత్సవం
- కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, సీఎం చంద్రబాబు
కల్తీ నెయ్యి కేసులో ఉచ్చు బిగుస్తున్నందునే నాపై దుష్ప్రచారం: బీ.ఆర్ నాయుడు
- వైసీపీవి దిగజారుడు రాజకీయాలు: టీటీడీ ఛైర్మన్ బీఆర్నాయుడు
- కల్తీ నెయ్యి కేసులో ఉచ్చు బిగుస్తున్నందునే నాపై దుష్ప్రచారం: బీఆర్నాయుడు
- ఏకసభ్య కమిటీ వస్తుండటంతో నాపై దాడి ప్రారంభించారు: బీఆర్నాయుడు
- నా రాజీనామా కోరేందుకు భూమన ఎవరు?: టీటీడీ ఛైర్మన్ బీఆర్నాయుడు
- భూమన అక్రమాలు బయటపెట్టాననే నాపై బురద వేస్తున్నారు: బీఆర్నాయుడు
- ఫేక్ వీడియోలు సృష్టించి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు: బీఆర్నాయుడు
- నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై న్యాయపోరాటం చేస్తా: బీఆర్నాయుడు
పాకిస్థాన్లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత - 9 మంది మృతి
- పాకిస్థాన్లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత, 9 మంది మృతి
- కరాచీ: 18 మంది నిరసనకారులకు గాయాలు
- కరాచీ: యూఎస్ కాన్సులేట్ వద్ద హింసాత్మకంగా మారిన నిరసనలు
- ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో నిరసనలు
కరాచీలోని అమెరికా కాన్సులేట్పై నిరసనకారుల దాడి - కరాచీ: నిరసనకారులపై లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగం
- నిరసనల కారణంగా కరాచీలో పలు రహదారులు మూసివేత
ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు
- టెహ్రాన్లో భారీ పేలుళ్లు, నగర నడిబొడ్డును లక్ష్యంగా చేసుకున్నామన్న ఇజ్రాయెల్
- ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుళ్ల శబ్దాలు
- ఉగ్రవాద పాలన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన
- గత 24 గంటలుగా ఇజ్రాయెల్ వైమానిక దళం భారీ ఎత్తున దాడులు చేసింది: ఐడీఎఫ్
- తాజా పేలుళ్ల కారణంగా టెహ్రాన్ ఆకాశంలోకి భారీ ఎత్తున ఎగసిపడిన దట్టమైన పొగలు
- గల్ఫ్ ప్రాంతాలపై దాడులు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ తాజా దాడులు
9 కోర్కెలు పరిష్కరించాం
- మన్యం జిల్లా టీడీపీ కార్యాలయంలో మంత్రి సంధ్యారాణి మీడియా సమావేశం
- అంగన్వాడీ సిబ్బంది పది డిమాండ్లలో 9 కోర్కెలు పరిష్కరించాం: సంధ్యారాణి
- అంగన్వాడీ డిమాండ్లపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేస్తుంది: మంత్రి సంధ్యారాణి
- గతంలో మీరు 40 రోజులు ధర్నా చేస్తే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు: సంధ్యారాణి
- చంద్రబాబు నాయకత్వంలో మీ సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి సంధ్యారాణి
- మూడుసార్లు జీతాలు పెంచి మీకు భరోసా ఇచ్చిన ఘనత చంద్రబాబుదే: మంత్రి
- అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సంధ్యారాణి
రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి
- కర్నూలులో మెగా ఈ.ఎస్.ఎం. ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్
- సరిహద్దులో సైనికుల కృషి వల్లే దేశం ప్రశాంతంగా ఉంది: మంత్రి టీజీ భరత్
- ప్రజలకు రక్షణ కల్పిస్తున్న సైనికుల సేవలు వెలకట్టలేనివి: మంత్రి టీజీ భరత్
- సైనికులు, వారి కుటుంబాలకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం: టీజీ భరత్
- విశ్రాంత ఉద్యోగుల పిల్లలకు ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో ఉద్యోగ అవకాశాలు: మంత్రి
- ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నా: టీజీ భరత్
- అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్ను రిలయన్స్ సంస్థ ఓర్వకల్లులో ఏర్పాటు చేసింది: మంత్రి
త్వరలో అంబానీ వచ్చి అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్ ప్రారంభిస్తారు: మంత్రి టీజీ భరత్ - రిలయన్స్ సంస్థ ద్వారా 4 వేలమందికి ఉద్యోగ అవకాశాలు: మంత్రి టీజీ భరత్
- కర్నూలులో టీజీవీ సంస్థల తరుపున సేవా కార్యక్రమాలు చేస్తున్నాం: టీజీ భరత్
అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన
- వేమవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి
- తల్లిదండ్రులకు పిల్లల చదువులు భారం కాకూడదనే ఉచితంగా సైకిళ్ల పంపిణీ: గొట్టిపాటి
- ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, పాలిటెక్నిక్ చదివే పేద విద్యార్థులకు సైకిళ్లు: మంత్రి గొట్టిపాటి
- దాతల సహాయంతో 8 వేలకుపైగా సైకిళ్లను ఉచితంగానే అందించాం: మంత్రి గొట్టిపాటి
- దాతల సహాయంతో త్వరలోనే పాఠశాలల్లో సురక్షిత తాగునీటి ప్లాంట్లు: మంత్రి గొట్టిపాటి
తెలుగువారి యోగక్షేమాలు తెలుసుకున్న స్పీకర్ అయ్యన్న
- బహ్రెయిన్లోని ప్రవాస తెలుగువారి యోగక్షేమాలు తెలుసుకున్న స్పీకర్ అయ్యన్న
- ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి: స్పీకర్
- ఏపీకి చెందిన సుమారు 50 వేలమంది అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు: స్పీకర్
- ముఖ్యంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందినవారు అనేకమంది ఉన్నారు: స్పీకర్
- ఉపాధి నిమిత్తం బహ్రెయిన్లో స్థిరపడినవారు ఉన్నారు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- ఎన్నారై శెట్టి సతీష్కు ఫోన్ చేసి తెలుగువారి యోగక్షేమాలు తెలుసుకున్నా: స్పీకర్
- బహ్రెయిన్లో ఉన్న తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలి: స్పీకర్
- ఏపీఎన్ఆర్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం: స్పీకర్
- అవసరమైతే స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం: స్పీకర్
- కేంద్రమంత్రి రామ్మోహన్తో మాట్లాడి సహాయచర్యలు చేపడతాం: స్పీకర్
- స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారైలు
అసత్య ప్రచారాలకు నేనేమీ బెదరను
- ఐదు భాషల్లో భగవద్గీత అని కోటి పుస్తకాలు ప్రచురించి.. రూ.50 కోట్లు ఖర్చుపెట్టారు
- ప్రచురించిన పుస్తకాల్లో భగవద్గీత పూర్తి సారం లేదు.. అసమగ్రంగా ఉంది
- స్కామ్లలో ఇరుక్కున్నవాళ్లు నాపై దుష్ప్రచారాలు చేస్తున్నారు
- నాకు ఈ పదవేమీ బతుకుదెరువు కాదు... ప్రక్షాళన చేద్దామనే వచ్చా
- అసత్య ప్రచారాలకు నేనేమీ బెదరను.. నా పని నేను చేసుకుంటూ వెళ్తా
- అసలు ఆ వీడియోల్లో తప్పు ఏముంది?.. అసభ్యత ఏముంది?
- ఆ వీడియోల్లో ఉన్నవారు నా కుటుంబ స్నేహితులు
- 30 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న కుటుంబ స్నేహితులు
- కుటుంబ స్నేహితులతో గడిపితే తప్పేముంది?
- సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే నన్ను నియమించారు.. దానికి న్యాయం చేస్తున్నా
శ్రమదానం
- ప.గో. జిల్లా: పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) శ్రమదానం
- శ్మశానవాటిక అభివృద్ధి పనుల్లో గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేసిన నిమ్మల
- శ్మశాన వాటికలో పిల్లర్ల ఏర్పాటుకు బోర్లు తవ్వి, ఐరన్ పనిచేసిన నిమ్మల
- కార్మికులతో కలిసి పిల్లర్స్ నిర్మాణంలో ఇసుక, కంకర, సిమెంట్ మోసిన నిమ్మల
- పాలకొల్లు నియోజకవర్గంలో శ్మశాన వాటికలను సుందరంగా తీర్చిదిద్దాలి: నిమ్మల
- మనిషి పుట్టుకతో పాటు మరణం కూడా అంతే ముఖ్యం: మంత్రి నిమ్మల
- యువతను చెడు వ్యసనాలకు దూరం చేయాలి: మంత్రి నిమ్మల రామానాయుడు
- గ్రామ అభివృద్ధి పనుల్లో యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యం: నిమ్మల
భారత్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్
- జమ్ముకశ్మీర్: ఎల్ఓసీ దాటి భారత్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్
- కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ దాటి వచ్చిన పాక్ డ్రోన్
- పాక్ డ్రోన్ను కూల్చేందుకు కాల్పులు జరిపిన సైనిక దళాలు
- దిగ్వార్ ప్రాంతంలో కొద్దిసేపు తిరిగి పీవోకేలోకి వెళ్లిపోయిన పాక్ డ్రోన్
కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన
- తిరుపతిలో కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన శుభసూచికం: సీజేఐ
- న్యాయవ్యవస్థ మరింత బలోపేతమవుతోంది: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- నూతనంగా వచ్చే న్యాయవాదులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు: సీజేఐ
- ప్రజలు తమకు న్యాయం జరగాలని కోర్టు మెట్లు ఎక్కుతారు: సీజేఐ
- న్యాయవాదులు సరిగ్గా ఆలోచిస్తేనే వారికి సరైన న్యాయం జరుగుతుంది: సీజేఐ
- అనారోగ్య సమస్య రాగానే నయమవుతుందన్న నమ్మకంతో ఆస్పత్రికి వెళ్తారు: సీజేఐ
- వైద్యులు ఇచ్చిన భరోసాతో తమకు స్వస్థత చేకూరుతుందని నమ్ముతారు: సీజేఐ
- కోర్టుకు వచ్చామంటే తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం రావాలి: సీజేఐ
- న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలి: సీజేఐ
- తిరుపతిలో కోర్టు భవనాలకు శంకుస్థాపన చేసుకున్నాం: సీజేఐ
- వెంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుపతికి చాలామంది వస్తారు: సీజేఐ
- తిరుపతిలోని నూతన భవనం ప్రజలకు మరో ఆలయం మాదిరిగా ఉంటుందని నమ్మతున్నా: సీజేఐ
- న్యాయం కోసం వచ్చిన వారికి పూర్తి నమ్మకం కలిగినప్పుడే సంతృప్తి ఉంటుంది: సీజేఐ
- అన్ని మౌలిక వసతులతో నూతన భవనాల ఏర్పాటు జరుగుతోంది: హైకోర్టు సీజే
- త్వరితగతిన కేసుల పరిష్కారానికి చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి: హైకోర్టు సీజే
- అధునాతన సాంకేతిక సౌకర్యాలు కల్పించే దిశగా ప్రణాళికలు: హైకోర్టు సీజే
- ఒకసారి జమ్ముకశ్మీర్లో వరదలు వచ్చినప్పుడు కోర్టు భవనంలోకి నీళ్లు వచ్చాయి: హైకోర్టు సీజే
- సిబ్బంది మొత్తం తాత్కాలికంగా శిబిరం ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించారు: హైకోర్టు సీజే
పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో పేలుడు
- మహారాష్ట్ర: నాగ్పుర్లో భారీ పేలుడు (Blast in Nagpur), 15 మంది మృతి
- మహారాష్ట్ర: కటోల్లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో ఘటన
- పేలుడు ఘటనలో 15 మంది మృతిచెందినట్లు పోలీసుల వెల్లడి
నీతీశ్కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు
- బిహార్ సీఎం నీతీశ్కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకొంటూ మరింత ప్రజా సేవచేయాలని ఆకాంక్ష
మరొకరు మృతి
- వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో 21కి చేరిన మృతుల సంఖ్య
- కాకినాడ జీజీహెచ్లో చికిత్సపొందుతూ లోవరాజు(40) మృతి
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పర్యటన
- నేడు తిరుపతి, అమరావతిలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Justice Suryakant) పర్యటన
- తిరుపతి, అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీజేఐ
- నేడు శ్రీవారి సేవలో పాల్గొననున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- అనంతరం తిరుపతి కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్న సీజేఐ
- మధ్యాహ్నం అమరావతి చేరుకోనున్న జస్టిస్ సూర్యకాంత్
- సీఎంతో కలిసి న్యాయమూర్తుల గెస్ట్ హౌస్, క్లబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీజేఐ
- కొత్తగా నిర్మించిన న్యాయమూర్తుల రెసిడెన్సియల్ ఎన్క్లేవ్ను ప్రారంభించనున్న సీజేఐ
- విజయవాడలో మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి చర్చలో పాల్గొననున్న సీజేఐ
క్షతగాత్రులను పరామర్శించిన పవన్కల్యాణ్
- కాకినాడ జీజీహెచ్కు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)
- వేట్లపాలెం బాణాసంచా ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన పవన్కల్యాణ్
- పవన్ వెంట వెళ్లిన హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి.నారాయణ
- పవన్ వెంట మంత్రి దుర్గేష్, ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సానా సతీష్బాబు
- అధికారులతో మాట్లాడి ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్న పవన్
- ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్న పవన్
రోడ్డుప్రమాదం
- ప్రకాశం: రాత్రి అద్దంకిలోని మధురానగర్ సమీపంలో రోడ్డుప్రమాదం
- అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న బైక్, ఇద్దరు యువకులు మృతి
- అద్దంకి మం. కొంగపాడుకు చెందిన వినోద్ (32), చిన్న (25) మృతి
- మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Last Updated : March 1, 2026 at 10:52 PM IST

