03-03-2026 Telangana News Today Live Updates : కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి: సీఎం
TELANGANA NEWS LIVE UPDATES (ETV Bharat)

Published : March 3, 2026 at 7:05 AM IST
|Updated : March 3, 2026 at 10:13 PM IST
03-03-2026 Telangana News Today Live : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రధాన వార్తల సమాచారం
LIVE FEED
మూసీలో జరిగిన నిర్మాణాలపై గతంలోనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది: హైడ్రా
- బీఆర్ఎస్ హయాంలోనే ఆదిత్య బిల్డర్స్కు అనుమతులు: హైడ్రా
- మూసీలో జరిగిన నిర్మాణాలపై గతంలోనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది: హైడ్రా
- మూసీలోకి జరిగి రిటైనింగ్ వాల్ నిర్మించడంతో అనుమతులు రద్దు చేసింది: హైడ్రా
- వెనక్కు జరిగి నిర్మిస్తామంటూ కోర్టుకు ఆదిత్య బిల్డర్స్ చెప్పింది: హైడ్రా
- రిటైనింగ్వాల్ను కూల్చామని ఆదిత్య బిల్డర్స్ హైకోర్టుకు నివేదిక ఇచ్చింది: హైడ్రా
- రిటైనింగ్ వాల్ కూల్చమన్నాకే హైకోర్టు అనుమతులు పునరుద్ధరించింది: హైడ్రా
- హైకోర్టు అనుమతుల మేరకే ఆదిత్య బిల్డర్స్ మళ్లీ నిర్మాణాలు చేపట్టింది: హైడ్రా
- ఈ పరిణామాలన్నీ హైడ్రా రాకముందు జరిగినవే: హైడ్రా కమిషనర్
- కవిత సహా ఈ విషయంలో స్పందించిన అందరూ ఇది గమనించాలి: హైడ్రా
ఉయ్యాలలో ఆడుకుంటూ మెడకు చుట్టుకుని ఊపిరాడక చిన్నారి మృతి
- సికింద్రాబాద్: జవహర్నగర్ పీఎస్ పరిధిలో 8ఏళ్ల చిన్నారి మృతి
- ఉయ్యాలలో ఆడుకుంటూ మెడకు చుట్టుకుని ఊపిరాడక చిన్నారి మృతి
- భర్తకు దూరంగా ఉంటూ ఇళ్లలో పనిచేస్తూ పిల్లలను చూసుకుంటున్న తల్లి నవనీత
- పనిచేసే ఇళ్లలో జీతం కోసం చిన్న కుమార్తెను వెంట తీసుకెళ్లిన క్రమంలో ఘటన
- నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపు
గోదావరి నుంచి తీర్థ విందును తీసుకువచ్చి ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేసిన అర్చకులు
- చంద్రగ్రహణం అనంతరం భద్రాద్రి రాముడి ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు
- సా.7 గం.కు భద్రాద్రి స్వామివారి ఆలయం తలుపులు తెరిచిన అర్చకులు
- గోదావరి నుంచి తీర్థ విందును తీసుకువచ్చి ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేసిన అర్చకులు
- రాత్రి 8 నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తున్న ఆలయ అధికారులు
కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి: సీఎం
- కలెక్టర్లు నెలకు కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి: సీఎం
- కలెక్టర్లు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేయాలి: సీఎం
- కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి: సీఎం
- పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదు: సీఎం
- ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం
- మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే: సీఎం
- మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి: సీఎం
- ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలి: సీఎం
- పనితీరు బాలేకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాం: సీఎం
- జూన్లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం: సీఎం
మద్యం మత్తులో అన్నను పొడిచి చంపిన తమ్ముడు
- హైదరాబాద్: మియాపూర్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య
- మద్యం మత్తులో అన్నను పొడిచి చంపిన తమ్ముడు
రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు
- రాష్ట్రంలో గరిష్ఠ స్థాయికి చేరుకున్న విద్యుత్ డిమాండ్
- 18,139 మెగావాట్ల రికార్డు స్థాయికి చేరుకున్న విద్యుత్ డిమాండ్
- రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు
- భవిష్యత్ విద్యుత్ అవసరాలకు సిద్ధంగా ఉన్నాం: డిప్యూటీ సీఎం భట్టి
- తెలంగాణ మరోసారి తన అప్రతిహత ప్రగతిని చాటుకున్నది: భట్టి
- డిమాండ్కు అనుగుణంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా: భట్టి
- సమర్థమంతంగా విద్యుత్ సరఫరా చేస్తున్న సిబ్బందికి అభినందనలు: భట్టి
నిజామాబాద్: మంజీరా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
- నిజామాబాద్: బోధన్ మున్సిపాలిటీ ఆచన్పల్లిలో విషాదం
- నిజామాబాద్: మంజీరా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
- హోళీ వేడుకల తర్వాత మంజీరాలోకి స్నానానికి వెళ్లిన యువకులు
- మంజీరా నదిలో మునిగి ఆచన్పల్లికి చెందిన సాయి, రోని మృతి
పేదల ఇళ్లను కూలుస్తున్న కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: కవిత
- పోలీసులు బలప్రయోగంతో అరెస్టు చేయడం అన్యాయం: కవిత
- పెద్దల భవనాలను వదిలేసి పేదల ఇళ్లను కూలగొడుతున్నారు: కవిత
- పెద్దల పక్షాన్నే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం: కవిత
- పేదల ఇళ్లను కూలుస్తున్న కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: కవిత
- మూసీ ఒడ్డు నుంచి నిర్మాణాలు 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన ఉంది: కవిత
- కొందరు పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్నా.. చర్యలు లేవు: కవిత
- అక్రమ నిర్మాణాలపై జాగృతి న్యాయపోరాటం చేస్తుంది: కవిత
నార్సింగిలో పోలీసులు, జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట
- రంగారెడ్డి: నార్సింగిలో ధర్నా చేస్తున్న కవిత, జాగృతి నేతలు అరెస్టు
- శ్రీఆదిత్య వ్యాంటేజ్ వెంచర్ వద్ద బైఠాయించిన కవిత, జాగృతి నేతలు అరెస్టు
- కవిత అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన జాగృతి కార్యకర్తలు
- నార్సింగిలో పోలీసులు, జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట
- నార్సింగిలో శ్రీఆదిత్య వ్యాంటేజ్ వెంచర్ వద్ద మధ్యాహ్నం నుంచి కవిత ధర్నా
- మూసీ పక్కన శ్రీఆదిత్య వెంచర్ అక్రమంగా నిర్మిస్తున్నారని ఆరోపణ
శాఖలవారీగా 10 వివిధ థీమ్లతో 99 రోజుల కార్యక్రమం నిర్వహణ
- ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
- ఐదు దశల్లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎం ఆదేశం
- శాఖలవారీగా 10 వివిధ థీమ్లతో 99 రోజుల కార్యక్రమం నిర్వహణ
- ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికకు నోడల్శాఖగా వ్యవహరించనున్న ప్రణాళికశాఖ
- ఏప్రిల్ 2న గ్రామస్థాయి, ఏప్రిల్ 16న మండల స్థాయి కార్యక్రమాలు
- మే 2న నియోజకవర్గస్థాయి, మే 22న జిల్లాస్థాయి కార్యక్రమాలు
- ఈనెల 6న ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు
- 99 రోజుల్లో శాఖలవారీగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపకల్పన
నార్సింగి శ్రీఆదిత్య వ్యాంటేజ్ వెంచర్ వద్ద స్థానికులతో కలిసి కవిత ధర్నా
- రంగారెడ్డి: నార్సింగిలో స్థానికులతో కలిసి కవిత ఆందోళన
- నార్సింగిలో శ్రీఆదిత్య వ్యాంటేజ్ వెంచర్ వద్ద స్థానికులతో కలిసి కవిత ధర్నా
- మధ్యాహ్నం నుంచి శ్రీఆదిత్య వెంచర్ వద్ద బైఠాయించిన కవిత
- హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చేవరకు కదిలేదిలేదంటున్న కవిత
- మూసీ నది పక్కన నిర్మిస్తున్న అపార్ట్మెంట్పై కవిత ఆరోపణలు
- మూసీని ఆనుకుని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మిస్తున్నారని ధర్నా
- పేదల ఇళ్లు కూలుస్తూ రియల్ ఎస్టేట్ వెంచర్లను వదిలేస్తున్నారు: కవిత
- హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ వెంచర్లు కనిపించటం లేదా?: కవిత
పోక్సో కేసులో 20 నెలలు జైలు శిక్ష విధించిన జగిత్యాల న్యాయస్థానం
- పోక్సో కేసులో 20 నెలలు జైలు శిక్ష విధించిన జగిత్యాల న్యాయస్థానం
- ప్రభుత్వ పాఠశాలలో అటెండర్గా ఉన్న మహ్మద్ రజాక్కు 20 నెలలు జైలు శిక్ష
- నేరం రుజువు కావటంతో శిక్ష ఖరారు చేసిన జగిత్యాల న్యాయస్థానం
జింఖానా గ్రౌండ్స్ వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆందోళన
- జింఖానా గ్రౌండ్స్ వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆందోళన
- హెచ్సీఏకి వ్యతిరకంగా ఆందోళన చేస్తున్న స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్
- విశాఖ ఇండస్ట్రీస్కి బదిలీ చేసిన రూ.68.73కోట్లు వెనక్కి తీసుకోవాలని ఆందోళన
- క్రీడాకారులకు అన్యాయం చేసి.. ప్రైవేటు వ్యక్తులు డబ్బులు దండుకుంటున్నారని ఆందోళన
- జింఖానా గ్రౌండ్స్ వద్ద ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు
99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం ఉండాలి: సీఎం రేవంత్రెడ్డి
- సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశం
- ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి దిశా నిర్దేశం
- 99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం ఉండాలి: సీఎం రేవంత్రెడ్డి
- గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి: సీఎం
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్రెడ్డి
- రేషన్ కార్డులు, సన్నబియ్యంపై లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం
- ఇందిరమ్మఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం
- విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి: సీఎం
- ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలి: సీఎం
- మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లుల చెల్లించాలి: సీఎం
భద్రాద్రి కొత్తగూడెం: గోదావరిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
- భద్రాద్రి కొత్తగూడెం: గోదావరిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
- మణుగూరు మండలం మల్లేపల్లి వద్ద గోదావరిలో ఇద్దరు గల్లంతు
రంగారెడ్డి: నార్సింగిలో స్థానికులతో కలిసి రియల్ ఎస్టేట్ వెంచర్పై కవిత ఆందోళన
- రంగారెడ్డి: నార్సింగిలో స్థానికులతో కలిసి కవిత ఆందోళన
- మూసీ నది పక్కన నిర్మిస్తున్న అపార్ట్మెంట్పై కవిత ఆరోపణలు
- మూసీని ఆనుకుని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మిస్తున్నారని ధర్నా
- పేదల ఇళ్లు కూలుస్తూ రియల్ ఎస్టేట్ వెంచర్లను వదిలేస్తున్నారు: కవిత
- హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ వెంచర్లు కనిపించటం లేదా?: కవిత
చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి ఇద్దరు యువకులు మృతి
- మేడ్చల్: సూరారం పరిధి పంతులు చెరువులో పడి ఇద్దరు మృతి
- చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి ఇద్దరు యువకులు మృతి
- హోళీ అనంతరం చెరువులో ఈతకు వెళ్లిన పలువురు యువకులు
- సూరారం చెరువులో మునిగి సాగర్(17), అభిషేక్(17) మృతి
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి దిశా నిర్దేశం
- సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశం
- ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి దిశా నిర్దేశం
- సమావేశంలో పాల్గొన్న మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు, కలెక్టర్లు
రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ జి.పి.సింగ్, సంధ్యా కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులపై కేసు
- కాజీపేట రైల్వేట్రాక్ మెయింటెనెన్స్ స్కామ్పై సీబీఐ కేసు నమోదు
- ముగ్గురు ఇంజినీర్లు, ఇద్దరు ట్రాక్ మెయింటెనర్లపై సీబీఐ కేసు నమోదు
- మెయింటెనెన్స్కు చెందిన సంస్థ సహా 8 మందిపై కేసు నమోదు
- రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ జి.పి.సింగ్, సంధ్యా కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులపై కేసు
- పనులు చేయకుండానే మెయింటెనెన్స్ బిల్లులు వసూలు చేసినట్లు గుర్తింపు
- నకిలీ అటెండెన్స్ రిజిస్టర్లు సృష్టించినట్లు అధికారుల విచారణలో వెల్లడి
- క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండానే బిల్లులు పాస్ చేశారని ఆరోపణలు
- కాంట్రాక్టర్ ఖాతాల నుంచి ఇంజినీర్ ఖాతాలకు నగదు బదిలీలు గుర్తింపు
- ఇప్పటికే విచారణకు డీవోపీటీ, తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకున్న సీబీఐ
- కుట్ర(120B), మోసం (420), అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు
శాటిలైట్ చిత్రాల ఆధారంగా నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్టు ఐఏఈఏ ధ్రువీకరణ
- అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ అణుశుద్ధి కర్మాగారం
- శాటిలైట్ చిత్రాల ఆధారంగా నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్టు ఐఏఈఏ ధ్రువీకరణ
- నిన్నటి దాడుల్లో నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్టు ధ్రువీకరణ
ఇరాన్ డ్రోన్ దాడిలో స్వల్పంగా దెబ్బతిన్న అమెరికా ఎంబసీ భవనం
- గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు ఉద్ధృతం
- సౌదీ, బహ్రెయిన్, ఖతార్, కువైట్పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు
- గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబీసీలపైనా దాడులు చేస్తున్న ఇరాన్
- సౌదీ రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
- ఇరాన్ డ్రోన్ దాడిలో స్వల్పంగా దెబ్బతిన్న అమెరికా ఎంబసీ భవనం
- కువైట్లో రాయబార కార్యాలయాన్ని మూసివేసిన అగ్రరాజ్యం
- బహ్రెయిన్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు
- స్వల్పంగా దెబ్బతిన్న అమెరికా ప్రధాన కార్యాలయం, సిబ్బంది నివాసాలు
- బహ్రెయిన్లోని అమెరికా నౌకాస్థావరం నుంచి పొగలు వస్తున్న వీడియో వైరల్
- పోర్టులో నిలిచి ఉన్న చమురునౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమన్ మీడియా వెల్లడి
- ఖతార్ ఇంధన కేంద్రంపై కూడా దాడి జరిగినట్లు సమాచారం
- టెహ్రాన్ దాడుల్లో తమ సైనికులు ఆరుగురు చనిపోయారని అమెరికా వెల్లడి
నితిన్ నబీన్ను బిహార్ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయం
- బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయం
- నితిన్ నబీన్ను బిహార్ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయం
తమ గగనతలాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటన
- తమ గగనతలాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటన
- వాణిజ్య విమానాలకు అనుమతి లేకుండా మార్చి చివరికల్లా పాక్ గగనతలం మూసివేత
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల గగనతలం మూసివేయాలని పాక్ నిర్ణయం
ఇరాన్లో 787కు చేరిన మృతుల సంఖ్య
- ఇరాన్లో 787కు చేరిన మృతుల సంఖ్య
- ఇజ్రాయెల్- అమెరికా దాడుల్లో ఇరాన్లో 787 మంది మృతి
లెబనాన్పై ఇజ్రాయెల్ భూతల దాడులు ప్రారంభం
- లెబనాన్పై ఇజ్రాయెల్ భూతల దాడులు ప్రారంభం
- దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్స్
- సరిహద్దుల నుంచి వైదొలుగుతున్న లెబనాన్ బలగాలు
ఇరాన్లోని గెరాష్ ప్రాంతంలో భూకంపం - రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.3గా నమోదు
- ఇరాన్లోని గెరాష్ ప్రాంతంలో భూకంపం
- ఇరాన్: రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.3గా నమోదు
గడీల రఘువీర్రెడ్డి క్వాష్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు
- గడీల రఘువీర్రెడ్డి క్వాష్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు
- కేకే కుమారుడు వెంకటేశ్వర్రావు ఫిర్యాదుతో రఘువీర్రెడ్డిపై కేసు నమోదు
- డబ్బులివ్వాలంటూ రఘువీర్రెడ్డి బెదిరిస్తున్నాడని వెంకటేశ్వర్రావు ఫిర్యాదు
- వెంకటేశ్వర్రావుకు భూకేటాయింపులపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన రఘువీర్
- పిల్ విషయంలో రూ.3 కోట్లు డిమాండ్ చేశారని వెంకటేశ్వర్రావు ఫిర్యాదు
- వెంకటేశ్వర్రావు ఫిర్యాదుతో రఘువీర్రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్లో కేసు నమోదు
- బంజారాహిల్స్ పీఎస్లో నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రఘువీర్రెడ్డి
- రఘువీర్రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు
పశ్చిమాసియాలో ముగ్గురు భారతీయ నావికులు మృతి
- పశ్చిమాసియాలోని యుద్ధపరిస్థితుల్లో ముగ్గురు భారతీయులు మృతి
- ఇప్పటివరకు ముగ్గురు భారతీయులు చనిపోయారని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడి
- ముగ్గురు భారతీయ నావికులు చనిపోయినట్లు షిప్పింగ్ డీజీ వెల్లడి
మహబూబ్నగర్: జడ్చర్ల పాత ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన ఉన్నతాధికారి
- మహబూబ్నగర్: జడ్చర్ల పాత ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన ఉన్నతాధికారి
- ఆసుపత్రిని పరిశీలించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్
- మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై విచారణ
- జడ్చర్ల: ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రకళపై సస్పెన్షన్ వేటు
- జడ్చర్ల: ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్, ఎంఎన్వోపై సస్పెన్షన్ వేటు
హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకున్న 700కు పైగా నౌకలు
- హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకున్న 700కు పైగా నౌకలు
- హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్ ప్రభుత్వం
- జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే నౌకలను తగలబెడతామని హెచ్చరిక
- ఇరాన్ చర్యతో హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకున్న 700కు పైగా నౌకలు
- హార్ముజ్ వద్ద చిక్కుకున్న నౌకల్లో వందకు పైగా కంటైనర్ షిప్స్
హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
- హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
- హైకోర్టు ప్రాంగణంలో బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు
- యథావిథిగా కొనసాగుతున్న హైకోర్టు కార్యకలాపాలు
- వారం క్రితం కూడా బాంబు బెదిరింపు మెయిల్
ఇండోనేషియాలో భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.2గా నమోదు
ఇండోనేషియాలో భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.2గా నమోదు
భారత్ చేరుకున్న స్టార్ షట్లర్ పి.వి.సింధు
- భారత్ చేరుకున్న స్టార్ షట్లర్ పి.వి.సింధు
- దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న పి.వి.సింధు
- నాలుగు రోజులుగా దుబాయ్లో చిక్కుకుపోయిన పి.వి.సింధు
గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆ దేశాలు వీడాలని సూచన
- యుద్ధ తీవ్రత పెరగడంతో అమెరికా విదేశాంగశాఖ కీలక అడ్వైజరీ జారీ
- ఇరాన్పై భీకర దాడులు చేస్తామని ట్రంప్ పేర్కొనడంతో అడ్వైజరీ జారీ
- గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆ దేశాలు వీడాలని సూచన
- ఖతార్, సౌదీ, యూఏఈ, ఇజ్రాయెల్ను వీడాలని అమెరికా సూచన
- సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొన్న అమెరికా విదేశాంగశాఖ
- మధ్యప్రాచ్య దేశాలను వెంటనే వీడాలన్న అమెరికా విదేశాంగ మంత్రి రూబియో
- విమాన ప్రయాణాలకు సంబంధించి ఎంబసీలు, వెబ్సైట్ తనిఖీ చేయాలని సూచన
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,74,000
- హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,74,000
- హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,850
- హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,94,000
లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు
- లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు
- బీరుట్లోని హెజ్బొల్లా కమాండ్ సెంటర్ సహా ఆయుధ నిల్వ కేంద్రంపై దాడులు
- పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్కు చెందిన కమాండర్ అబు హమ్జాను హతమార్చామన్న ఇజ్రాయెల్
- తమదేశ సైనికులు, పౌరులపై అబు హమ్జా అనేక ఉగ్రదాడులు చేశాడన్న ఇజ్రాయెల్
- బీరుట్ శివారులోని ఒక ఛానల్ స్టూడియో భవనంపై క్షిపణి దాడి
- ఇజ్రాయెల్ దాడుల్లో 52 మంది మరణించారన్న లెబనాన్ ఆరోగ్యశాఖ
- ఇజ్రాయెల్ దాడుల్లో మరో 154 మంది గాయపడ్డారన్న లెబనాన్
- ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తాము దాడి చేసినట్లు హెజ్బొల్లా ప్రకటన
- దాడులు ఆపకుంటే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్ను హెచ్చరించిన హెజ్బొల్లా
సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
- సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖ
- రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖ రాసిన కిషన్రెడ్డి
యాదాద్రి జిల్లా: చౌటుప్పల్ మం. దండుమల్కాపురం వద్ద ప్రమాదం
- యాదాద్రి జిల్లా: చౌటుప్పల్ మం. దండుమల్కాపురం వద్ద ప్రమాదం
- కంటైనర్ను ఢీకొన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు, 10 మందికి గాయాలు
- యాదాద్రి భువనగిరి జిల్లా: క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు
భద్రాచలం: రూ.1.52 కోట్లు కాజేసిన ఇద్దరు ఎల్ఐసీ ఏజెంట్లు
- భద్రాచలం: రూ.1.52 కోట్లు కాజేసిన ఇద్దరు ఎల్ఐసీ ఏజెంట్లు
- నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీమా సొమ్ము స్వాహా
- 39 మంది ఎల్ఐసీ ఖాతాదారుల పాలసీలు క్లైమ్ చేసి డబ్బు కాజేసిన ఏజెంట్లు
- అశ్వాపురం మండలం సీతారామపురానికి చెందిన ఏజెంట్లు వెంకటేశ్వర్లు, సరస్వతి
- భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్ చక్రవర్తి
- నిందితులపై కేసు నమోదు చేసిన భద్రాచలం పోలీసులు
- చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువపత్రాలు సృష్టించిన ఎల్ఐసీ ఏజెంట్లు
యూఏఈలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
- యూఏఈలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
- యూఏఈ నుంచి 4 విమానాలు నడుపుతున్న స్పైస్ జెట్
- యూఏఈలోని ఫుజైరా నుంచి దిల్లీ, ముంబయి, కొచ్చికి విమానాలు
- రేపట్నుంచి ఫుజైరా-దిల్లీ, ఫుజైరా-ముంబయి విమాన సర్వీసులు
- అవసరాల మేరకు మరిన్ని విమానాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడి
- దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న కొందరు ప్రయాణికులు
- ఒమన్ నుంచి ప్రయాణికులతో దిల్లీ చేరుకున్న మరో విమానం
గద్వాల జిల్లా: అలంపూర్లో జోగులాంబ అమ్మవారి ఆలయం మూసివేత
- గద్వాల జిల్లా: అలంపూర్లో జోగులాంబ అమ్మవారి ఆలయం మూసివేత
- చంద్రగ్రహణం దృష్ట్యా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు మూసివేత
- రేపు ఉ.9గం.కు ఆలయశుద్ధి మాహసంప్రోక్షణ అనంతరం దర్శనమివ్వనున్న అమ్మవారు
ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆర్థికసాయం అందించిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
- ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆర్థికసాయం అందించిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
- బీఎల్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున వైద్యవిద్య కోసం లక్ష్మారెడ్డి ఆర్థికసాయం
- హరీశ్రావు చేతుల మీదుగా విద్యార్థులకు చెక్కుల పంపిణీ
- ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని అభినందించిన హరీశ్ రావు
- 122 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు బీఎల్ఆర్ ట్రస్ట్ తరపున సాయం
సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం
- సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం
- సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న కలెక్టర్ల సదస్సు
- ఉదయం సెషన్లో జనగణనపై కలెక్టర్ల సమావేశం
- మధ్యాహ్నం 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై చర్చ
- మధ్యాహ్నం సెషన్లో పాల్గొననున్న సీఎం రేవంత్రెడ్డి
- ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న సీఎం
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
- తిరుమల: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
- తిరుమల: గర్భాలయం, మహాద్వారం తలుపులు మూసిన టీటీడీ
- తిరుమల: తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రాన్ని మూసిన టీటీడీ
- తిరుమల: భక్తులకు 40 వేల పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసిన టీటీడీ
యాదాద్రి జిల్లా: బీబీనగర్ మండలం గొల్లెగూడెంలో విషాదం
- యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ మండలం గొల్లెగూడెంలో విషాదం
- యాదాద్రి జిల్లా: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- 10 నెలల శిశువు, రెండేళ్ల కుమారుడిని చంపి ఉరేసుకున్న తల్లి ఐశ్వర్య
- కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల అనుమానం
సౌదీ అరేబియా: రియాద్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి
- సౌదీ అరేబియా: రియాద్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి
- రియాద్లోని అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లు దాడి చేశాయన్న సౌదీ
- డ్రోన్ల దాడితో మంటలు చెలరేగి, భవనం స్వల్పంగా దెబ్బతిందన్న సౌదీ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
- యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
- సంపూర్ణ చంద్రగ్రహణం దృష్ట్యా అలయాన్ని మూసివేసిన అర్చకులు
- యాదగిరిగుట్ట: రేపు ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసివేత
- సంప్రోక్షణ, ఆలయ శుద్ధి అనంతరం నిత్యా పూజలు చేసి దర్శనానికి భక్తులకు అనుమతి
జగిత్యాల జిల్లా: వైభవంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- జగిత్యాల జిల్లా: వైభవంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
- ధర్మపురి: స్వామివారికి బ్రహ్మ పుష్కరిణిలో తెప్పోత్సవం, డోలొత్సవం
- చంద్రగ్రహణం దృష్ట్యా ఉ. 9 గం.కు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
- రేపు ఉదయం సంప్రోక్షణ, గ్రహణ హోమం అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి
చంద్రగ్రహణం సందర్భంగా భద్రాద్రి ఆలయం మూసివేత
- చంద్రగ్రహణం సందర్భంగా భద్రాద్రి ఆలయం మూసివేత
- భద్రాచలం: ఉదయం 8.30 గంటలకు ఆలయం మూసివేత
- భద్రాచలం: సంప్రోక్షణ అనంతరం రాత్రి 8 గం.కు భక్తులకు దర్శనాలు
తిరుమల : నేడు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత
- తిరుమల: నేడు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత
- ఉదయం 9 గం.కు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులు మూసివేత
- తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,174 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 17,734 మంది భక్తులు
ఇరాన్పై దాడుల వివరాలను వెల్లడించిన అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్
- ఇరాన్పై దాడుల వివరాలను వెల్లడించిన అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్ (White House Carolyn Leavitt)
- ఇరాన్లో 49 మంది అత్యున్నత స్థాయి నేతలను మట్టుబెట్టాం: కరోలిన్ లీవిట్
- "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" ద్వారా ఇరాన్లో 49 మంది నేతలను మట్టుబెట్టాం: కరోలిన్
- ఒమన్ గల్ఫ్లో ఉన్న ఇరాన్కు చెందిన 11 యుద్ధ నౌకలను పేల్చేశాం: కరోలిన్ లీవిట్
- ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు ఆరుగురు అమెరికా సైనికులు మృతి: కరోలిన్ లీవిట్
నేడు సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి సమావేశం
- నేడు సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి సమావేశం(CM Revanth Reddy with collectors)
- ఉదయం 9.30 నుంచి సా. 6 గంటల వరకు కలెక్టర్లతో సీఎం సమావేశం
- ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్రెడ్డి
- ఉదయం సెషన్లో జనగణనపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న ఉన్నతాధికారులు
- మధ్యాహ్నం 99 రోజుల ప్రణాళికపై చర్చించనున్న ఉన్నతాధికారులు
- నేడు కలెక్టర్లతోనూ చర్చించి 99 రోజుల ప్రణాళికను ఖరారు చేయనున్న సీఎం
- శాఖల వారీగా ప్రజెంటేషన్లు ఇవ్వనున్న ఉన్నతాధికారులు
- జనగణన కోసం 89వేల మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్న ఉన్నతాధికారులు
సౌదీ అరేబియా: రియాద్లోని అమెరికా దౌత్య కార్యాలయంపై డ్రోన్ల దాడి
- సౌదీ అరేబియా: రియాద్లోని అమెరికా దౌత్య కార్యాలయంపై డ్రోన్ల దాడి
- అమెరకా దౌత్య కార్యాలయంపై దూసుకొచ్చిన రెండు డ్రోన్లు
- డ్రోన్ల దాడి వల్ల అమెరికా దౌత్య కార్యాలయంలో స్వల్పంగా మంటలు
తిరుమల: నేడు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న టీటీడీ
- తిరుమల: నేడు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న టీటీడీ(Srivari temple closed TTD)
- చంద్రగ్రహణం కారణంగా సుమారు 10.30 గంటల పాటు ఆలయం మూసివేత
- ఉదయం 9 గం.కు శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్న అర్చకులు
- మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణ కాలం
- ఉదయం 9 గంటలకు అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ నిలిపివేత
- సాయంత్రం గ్రహణం వీడాక శుద్ధి, పుణ్యాహవచనంతో దర్శనాలు ప్రారంభం
- నేటి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు బ్రేక్ లేఖల స్వీకరణ అనుమతి నిరాకరణ
- ఇవాళ శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు
- ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత
- రేపు శ్రీవారి సర్వదర్శన టోకెన్లు జారీ పునఃప్రారంభం
- నేడు శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్ల విక్రయాలు నిలిపివేత
- విమానాశ్రయంలో 200, రోజువారీ ఆన్లైన్ టికెట్ల జారీ నిలిపివేసిన టీటీడీ
- చంద్రగ్రహణం కారణంగా నేడు మల్లన్న ఆలయం మూసివేత(Lunar eclipse)
- ఉదయం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేత
- రాత్రి 7.30 గంటల నుంచి ఆలయ ద్వారాలు తెరవనున్న అర్చకులు
- నేడు ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ కార్యక్రమాలు
- రాత్రి 9 గం.కు శ్రీ స్వామిఅమ్మవార్ల మహామంగళ హారతులు
- రాత్రి 9 నుంచి రాత్రి 10.30 గంటల వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనం
నేడు జెడ్డా నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు నడపనున్న కేంద్రం
- నేడు జెడ్డా నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు నడపనున్న కేంద్రం
- జెడ్డాలో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం
- 10 ఇండిగో విమానాలు నడపనున్నట్లు పౌరవిమానయానశాఖ వెల్లడి
- మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించిన కేంద్రమంత్రి రామ్మోహన్(Union Minister Rammohan)
- విమానాలు జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబయిలో దిగుతాయని వెల్లడి
- విమానాలు జెడ్డా నుంచి దిల్లీ, అహ్మదాబాద్లో దిగుతాయని వెల్లడి
రష్యా, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాలని కోరిన ఇరాన్ విదేశాంగమంత్రి
- నేడు పుతిన్తో చర్చలు జరుపుతామన్న ఇరాన్ విదేశాంగమంత్రి అరగ్చీ(Iranian Foreign Minister Araghchi)
- నేడు మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరుపుతామని వెల్లడి
- ఇప్పటికే తుర్కియే అధ్యక్షుడితో మాట్లాడామన్న ఇరాన్ విదేశాంగమంత్రి
- రష్యా, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాలని కోరిన ఇరాన్ విదేశాంగమంత్రి
- ఇజ్రాయెల్, అమెరికా చర్యలు అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం: ఇరాన్
- మా దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడుకుంటాం: ఇరాన్ విదేశాంగమంత్రి
ఇరాన్పై దాడులను మరింత పెంచుతామన్న ట్రంప్
- మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న యుద్ధం(War in the Middle East)
- ఇరాన్పై దాడులను మరింత పెంచుతామన్న ట్రంప్
- అవసరమైతే భూతల పోరాటానికి దిగుతామని ట్రంప్ స్పష్టీకరణ
- ఇరాన్పై దాడుల్లో గల్ఫ్ దేశాలు తమ వెంటే ఉన్నాయన్న ట్రంప్
- దుర్మార్గపు పాలనతో పొంచిఉన్న ముప్పులను తొలగించడానికి ఇది ఉత్తమ అవకాశం: ట్రంప్
- ఇరాన్పై దాడుల విషయంలో మా లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి: ట్రంప్
- మొదటిది ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను నాశనం చేస్తున్నాం: ట్రంప్
- కొత్త క్షిపణులను తయారు చేసే వారి శక్తిని నాశనం చేస్తున్నాం: ట్రంప్
- రెండోది ఇరాన్ నౌకాదళాన్ని మేము సమూలంగా తుడిచిపెడుతున్నాం: ట్రంప్
- ఇప్పటికే 10 నౌకలను సముద్ర గర్భంలో కలిపేశాం: డొనాల్డ్ ట్రంప్
- మూడోది ఇరాన్ ప్రపంచంలోనే ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్: ట్రంప్
- ఇరాన్ ఎన్నటికీ అణు ఆయుధాన్ని పొందకుండా నిర్ధారిస్తున్నాం: ట్రంప్
ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు: ట్రంప్
- ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు: ట్రంప్(Khamenei dies)
- ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంది: ట్రంప్
- ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు చాలావరకు చనిపోయారు: ట్రంప్
- ఇరాన్లోని వందల లక్ష్యాలపై దాడులు చేశాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో ఇరాన్పై దాడులు చేశాం: ట్రంప్
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపై దాడి చేశాం: ట్రంప్
- ఇరాన్కు చెందిన 9 నౌకలను ధ్వంసం చేశాం: డొనాల్డ్ ట్రంప్
- ప్రాణాలు కాపాడుకునేందుకే ఇరాన్ సైనికులు లొంగిపోవాలనుకుంటున్నారు: ట్రంప్
- అణ్వాయుధాలు, క్షిపణులను ఇరాన్ వేగంగా తయారుచేస్తోంది: ట్రంప్
- అమెరికాను, మా స్థావరాలను ఢీకొట్టగలిగే క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి: ట్రంప్
- అమెరికాను చేరుకోగలిగే క్షిపణులను కూడా ఇరాన్ తయారుచేస్తోంది: ట్రంప్
- అణ్వాయుధాల అభివృద్ధికి కవచంగా మిసైళ్లను వాడుకుంటున్నారు: ట్రంప్
- ఇరాన్ అణ్వాయుధాలు, దీర్ఘశ్రేణి క్షిపణులు మధ్యప్రాచ్యం, అమెరికాకు ముప్పు: ట్రంప్
- అమెరికాకు ఇప్పటికీ ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉంది: ట్రంప్
- ఇరాన్తో ఒబామా చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసినందుకు గర్వపడుతున్నా: ట్రంప్
- ఒప్పందం కొనసాగి ఉంటే ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలు కలిగి ఉండేది: ట్రంప్
టీ20 ప్రపంచకప్లో రేపు తొలి సెమీఫైనల్ మ్యాచ్
- టీ20 ప్రపంచకప్లో రేపు తొలి సెమీఫైనల్ మ్యాచ్(T20 World Cup)
- రేపు తొలి సెమీస్లో న్యూజిలాండ్తో తలపడనున్న దక్షిణాఫ్రికా
- కోల్కతాలో రాత్రి 7 గంటలకు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తొలి సెమీస్
Last Updated : March 3, 2026 at 10:13 PM IST

