ETV Bharat / photos

గుంటూరు శివారులో అఖిల భారత డ్వాక్రా బజార్‌ - స్టాళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

ETV Bharat
SARAS Program in Guntur: గుంటూరు నగర శివారులో అఖిల భారత డ్వాక్రా బజార్‌ (సరస్​ను)ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం స్వయంగా పరిశీలించారు. ఒక స్టాల్‌లో ఏర్పాటు చేసిన మాడుగుల హల్వా రుచి చూసి టేస్ట్‌ బాగుందని నిర్వాహకులను అభినందించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను సీఎం ఆసక్తిగా తిలకించారు. (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 8, 2026 at 7:50 PM IST

1 Min Read
Choose ETV Bharat