ETV Bharat / photos

నందమూరి తారకరామారావు జయంతి - ఎన్టీఆర్​ ఘట్​ వద్ద నివాళులు అర్పించిన ప్రముఖులు

Nandamuri Taraka Rama Rao Tribute at NTR Ghat
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ​ మాజీ సీఎం ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ ఘాట్​ వద్ద జూనియర్​ ఎన్టీఆర్​ నివాళులు అర్పించారు. అనంతరం కాసేపు అక్కడే కూర్చొని నటుడిగా, నాయకుడిగా సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అనే​ ఈ మూడు అక్షరాల పేరు ఒక ప్రభంజనం, ఒక సంచలనం అని పలువురు కొనియాడారు. (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2026 at 1:42 PM IST

|

Updated : May 28, 2026 at 1:52 PM IST

1 Min Read
Choose ETV Bharat
Last Updated : May 28, 2026 at 1:52 PM IST