ETV Bharat / state

విశాఖ పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు పీల్చి కార్మికుడు మృతి - WORKER DIED AT RANKI PLANT

రాంకీ అప్లిమెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో కార్మికుడి మృతి - రసాయనాల శాంపిల్స్‌ సేకరిస్తూ విషవాయువులు పీల్చిన ల్యాబ్‌టెక్నీషియన్‌

Worker Died at Ranki Sewage Treatment Plant in AP
Worker Died at Ranki Sewage Treatment Plant in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 6, 2025 at 12:20 PM IST

1 Min Read

Worker Died at Ranki Sewage Treatment Plant in AP : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని రాంకీ కామన్‌ అప్లిమెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో విషవాయువులు పీల్చి ఓ కార్మికుడు చనిపోయాడు. అర్ధరాత్రి శాంపిల్స్‌ సేకరిస్తుండగా ల్యాబ్‌ టెక్నీషియన్‌ అప్పలనాయుడు స్పృహ కోల్పోయాడని తోటి కార్మికులు చెప్పారు. అనంతరం కేజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడని తెలిపారు. సక్రమమైన మాస్కులు లేకపోవడంతోనే అప్పలనాయుడు చనిపోయాడని CITU నేత గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రాంకీ యాజమాన్యం కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Worker Died at Ranki Sewage Treatment Plant in AP : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని రాంకీ కామన్‌ అప్లిమెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో విషవాయువులు పీల్చి ఓ కార్మికుడు చనిపోయాడు. అర్ధరాత్రి శాంపిల్స్‌ సేకరిస్తుండగా ల్యాబ్‌ టెక్నీషియన్‌ అప్పలనాయుడు స్పృహ కోల్పోయాడని తోటి కార్మికులు చెప్పారు. అనంతరం కేజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడని తెలిపారు. సక్రమమైన మాస్కులు లేకపోవడంతోనే అప్పలనాయుడు చనిపోయాడని CITU నేత గనిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రాంకీ యాజమాన్యం కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ప్రకాశం జిల్లాలో దారుణం - విద్యుత్ షాక్​కు గురై ఉద్యోగి మృతి

'మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.