Police Case Filed on Bhumana Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డిపై పోలీసు కేసు నమోదయ్యింది. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఎస్పీకి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వీయూ పోలీసులు పలు సెక్షన్ల కింద భూమనపై కేసు నమోదు చేశారు.
తిరుపతిలో వేడెక్కిన రాజకీయం - కూటమి, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం