ETV Bharat / state

టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు - భూమన కరుణాకర్‌రెడ్డిపై కేసు నమోదు - TTD GOSHALA ISSUE

ఎస్పీకి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఫిర్యాదు - కేసు నమోదు చేసిన ఎస్వీయూ పోలీసులు

bhumana karunakar reddy
bhumana karunakar reddy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2025 at 8:25 AM IST

Updated : April 18, 2025 at 9:36 AM IST

1 Min Read

Police Case Filed on Bhumana Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదయ్యింది. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఎస్పీకి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వీయూ పోలీసులు పలు సెక్షన్ల కింద భూమనపై కేసు నమోదు చేశారు.

Police Case Filed on Bhumana Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదయ్యింది. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఎస్పీకి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వీయూ పోలీసులు పలు సెక్షన్ల కింద భూమనపై కేసు నమోదు చేశారు.

తిరుపతిలో వేడెక్కిన రాజకీయం - కూటమి, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం

Last Updated : April 18, 2025 at 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.