- కేసీఆర్ను 18 ప్రశ్నలను అడిగిన కాళేశ్వరం కమిషన్
- ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారన్న కమిషన్
- కాళేశ్వరం రీఇంజినీరింగ్ గురించి వివరించిన కేసీఆర్
- ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని అడిగిన కమిషన్
- కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందన్న కేసీఆర్
- వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందన్న కేసీఆర్
- నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామన్న కేసీఆర్
- కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అంశాలతో ఉన్న పుస్తకం అందించిన కేసీఆర్
- కాళేశ్వరం కార్పొరేషన్ గురించి ఆరా తీసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
- కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఏర్పాటు: కేసీఆర్
- కాళేశ్వరం వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశాం: కేసీఆర్
- బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్ను అడిగిన కాళేశ్వరం కమిషన్
- ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారన్న కేసీఆర్
- బ్యారేజీల నిర్మాణస్థలం ఎంపిక, మార్పు సాంకేతిక అంశాలన్న కేసీఆర్
- నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం చేపట్టినట్లు తెలిపిన కేసీఆర్
- జీవో నంబర్ 45ను కమిషన్కు ఇచ్చిన కేసీఆర్
- ఆపరేషన్స్ అండ్ మెంటినెన్స్ బుక్ను కమిషన్కు ఇచ్చిన కేసీఆర్
LIVE UPDATES : బీఆర్కే భవన్లో ముగిసిన కేసీఆర్ విచారణ - JUSTICE PC GHOSE COMMISSION


Published : June 11, 2025 at 10:24 AM IST
|Updated : June 11, 2025 at 10:41 AM IST
Kaleshwaram Commission Inquiry Live Updates : కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు 9 మంది బీఆర్ఎస్ నేతలను బీఆర్కే భవన్లోకి కమిషన్ అనుమతించింది. ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరిన కేసీఆర్ అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ముందే హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్లను కమిషన్ విచారించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే.
LIVE FEED
కేసీఆర్ను 18 ప్రశ్నలను అడిగిన కాళేశ్వరం కమిషన్
ముగిసిన కేసీఆర్ విచారణ
- ముగిసిన కేసీఆర్ విచారణ
- 50 నిమిషాల పాటు కేసీఆర్ను విచారించిన కమిషన్
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు
- కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు
- బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రారంభం
- విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కోరిన కేసీఆర్
- జలుబుతో స్వల్ప అనారోగ్యంగా ఉందని తెలిపిన కేసీఆర్
- అనారోగ్యం వల్ల విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కోరిన కేసీఆర్
- కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పీసీ ఘోష్
- మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్ను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- కేసీఆర్ను ప్రశ్నిస్తున్న కోర్టు హాల్లో కేవలం ముగ్గురు మాత్రమే
- కోర్టు హాల్లో జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్, కేసీఆర్
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు
- కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు
- కాసేపట్లో జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రారంభం
- విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కోరిన కేసీఆర్
- జలుబుతో స్వల్ప అనారోగ్యంగా ఉందని తెలిపిన కేసీఆర్
- అనారోగ్యం వల్ల విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కోరిన కేసీఆర్
- కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పీసీ ఘోష్
- మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్ను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్
కాసేపట్లో ఓపెన్ కోర్టులో కేసీఆర్ విచారణ
- హైదరాబాద్: బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరైన కేసీఆర్
- కాసేపట్లో ఓపెన్ కోర్టులో కేసీఆర్ విచారణ
- కేసీఆర్ వెంట వచ్చిన నేతలు ఎవరూ లేకుండా విచారణ
కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్లోనికి 9 మంది నేతలకు అనుమతి
- బీఆర్కే భవన్లో కేసీఆర్ను విచారిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్లోనికి 9 మంది నేతలకు అనుమతి
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్కు వెళ్లిన హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి
- బీఆర్కే భవన్లోకి వెళ్లిన పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర
- బీఆర్కే భవన్లోకి వెళ్లిన మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్, సంతోష్కుమార్
బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ
- హైదరాబాద్: బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ
- కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్
- బీఆర్కే భవన్లో కేసీఆర్ను ప్రశ్నిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్
- బీఆర్కే భవన్ వద్దకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ నేతలు
- కేసీఆర్ విచారణ దృష్ట్యా బీఆర్కే భవన్ వద్ద భారీగా పోలీసు భద్రత
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్

కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీది కేవలం దుష్ప్రచారం: కేటీఆర్
- తెలంగాణలో, దేశంలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి: కేటీఆర్
- కాంగ్రెస్, బీజేపీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి: కేటీఆర్
- కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీది కేవలం దుష్ప్రచారం: కేటీఆర్
- బీఆర్ఎస్ గానీ, కేసీఆర్ గానీ ఎలాంటి తప్పు చేయలేదు: కేటీఆర్
- ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా కట్టినా గొప్ప పురస్కారం దక్కేది: కేటీఆర్
- కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ వాళ్లే ఏదో చేసి ఉంటారు: కేటీఆర్
ఇప్పటివరకు 114 మందిని విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
- కాళేశ్వరం ఆనకట్టలపై కాసేపట్లో కేసీఆర్ను ప్రశ్నించనున్న కమిషన్
- ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలపై ప్రశ్నించనున్న కమిషన్
- కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటినిల్వలపై కేసీఆర్ను ప్రశ్నించనున్న కమిషన్
- ఇప్పటికే ఈటల రాజేందర్, హరీశ్రావును విచారించిన పీసీ ఘోష్ కమిషన్
- ఈనెల 6న ఈటలను, 9న హరీశ్రావును విచారించిన పీసీ ఘోష్ కమిషన్
- ఇప్పటివరకు 114 మందిని విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
బీఆర్కే భవన్లో కేసీఆర్ను విచారించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- బీఆర్కే భవన్లో కేసీఆర్ను విచారించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్లోనికి 9 మంది నేతలకు అనుమతి
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్కు వెళ్లనున్న హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి
- బీఆర్కే భవన్లోకి వెళ్లనున్న పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర
- బీఆర్కే భవన్లోకి వెళ్లనున్న మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్, సంతోష్కుమార్
బీఆర్కే భవన్కు చేరుకున్న కేసీఆర్
- హైదరాబాద్: బీఆర్కే భవన్కు చేరుకున్న కేసీఆర్
- కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన కేసీఆర్
- కాళేశ్వరం కమిషన్ ముందు తొలిసారి హాజరైన కేసీఆర్
- కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కేసీఆర్ను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- కాసేపట్లో ప్రారంభం కానున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ
బీఆర్కే భవన్కు చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్
- హైదరాబాచ్: బీఆర్కే భవన్కు చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్
- కాసేపట్లో పీసీ ఘోష్ కమిషన్ ముందుకు రానున్న కేసీఆర్
- బీఆర్కే భవన్లో కేసీఆర్ను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- కేసీఆర్ విచారణ దృష్ట్యా బీఆర్కే భవన్ వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు
తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనది: హరీశ్రావు
- తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనది: హరీశ్రావు
- కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారు: హరీశ్రావు
- ఇతరులు అధికారం వెంటబడితే.. ఆయన మన జీవితాలను మార్చారు: హరీశ్రావు
- కాంగ్రెస్ కుట్ర గానీ.. విచారణ కమిషన్ గానీ ఆయన ఘనతను తుడిచిపెట్టలేవు: హరీశ్రావు
- తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు సాటిలేనివి: హరీశ్రావు
గతంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు హాజరైన మాజీ సీఎం ఎన్టీఆర్
- బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్న కేసీఆర్
- బీఆర్కే భవన్లో విచారణకు హాజరవుతున్న రెండో మాజీ సీఎం కేసీఆర్
- గతంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు హాజరైన మాజీ సీఎం ఎన్టీఆర్
- గతంలో మల్లెల బాబ్జీపై హత్యాయత్నం కేసులో విచారణ ఎదుర్కొన్న ఎన్టీఆర్
- మాజీ సీఎం హోదాలో బీఆర్కే భవన్లో విచారణకు వెళ్లిన ఎన్టీఆర్
ఎర్రవల్లి నుంచి హైదరాబాద్కు బయలుదేరిన కేసీఆర్
- ఎర్రవల్లి నుంచి హైదరాబాద్కు బయలుదేరిన కేసీఆర్
- కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ కోసం బయలుదేరిన కేసీఆర్
- బీఆర్కే భవన్లో విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్
- ఉదయం 11.30 గంటలకు విచారణ ప్రారంభమయ్యే అవకాశం
కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్లోనికి 9 మంది నేతలకు అనుమతి
- కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్న కేసీఆర్
- బీఆర్కే భవన్లో కేసీఆర్ను విచారించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్లోనికి 9 మంది నేతలకు అనుమతి
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్కు వెళ్లనున్న హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి
- బీఆర్కే భవన్లోకి వెళ్లనున్న పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర
- బీఆర్కే భవన్లోకి వెళ్లనున్న మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్, సంతోష్కుమార్
Kaleshwaram Commission Inquiry Live Updates : కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు 9 మంది బీఆర్ఎస్ నేతలను బీఆర్కే భవన్లోకి కమిషన్ అనుమతించింది. ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరిన కేసీఆర్ అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ముందే హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్లను కమిషన్ విచారించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే.
LIVE FEED
కేసీఆర్ను 18 ప్రశ్నలను అడిగిన కాళేశ్వరం కమిషన్
- కేసీఆర్ను 18 ప్రశ్నలను అడిగిన కాళేశ్వరం కమిషన్
- ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారన్న కమిషన్
- కాళేశ్వరం రీఇంజినీరింగ్ గురించి వివరించిన కేసీఆర్
- ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని అడిగిన కమిషన్
- కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందన్న కేసీఆర్
- వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందన్న కేసీఆర్
- నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామన్న కేసీఆర్
- కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అంశాలతో ఉన్న పుస్తకం అందించిన కేసీఆర్
- కాళేశ్వరం కార్పొరేషన్ గురించి ఆరా తీసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
- కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఏర్పాటు: కేసీఆర్
- కాళేశ్వరం వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశాం: కేసీఆర్
- బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్ను అడిగిన కాళేశ్వరం కమిషన్
- ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారన్న కేసీఆర్
- బ్యారేజీల నిర్మాణస్థలం ఎంపిక, మార్పు సాంకేతిక అంశాలన్న కేసీఆర్
- నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం చేపట్టినట్లు తెలిపిన కేసీఆర్
- జీవో నంబర్ 45ను కమిషన్కు ఇచ్చిన కేసీఆర్
- ఆపరేషన్స్ అండ్ మెంటినెన్స్ బుక్ను కమిషన్కు ఇచ్చిన కేసీఆర్
ముగిసిన కేసీఆర్ విచారణ
- ముగిసిన కేసీఆర్ విచారణ
- 50 నిమిషాల పాటు కేసీఆర్ను విచారించిన కమిషన్
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు
- కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు
- బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రారంభం
- విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కోరిన కేసీఆర్
- జలుబుతో స్వల్ప అనారోగ్యంగా ఉందని తెలిపిన కేసీఆర్
- అనారోగ్యం వల్ల విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కోరిన కేసీఆర్
- కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పీసీ ఘోష్
- మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్ను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- కేసీఆర్ను ప్రశ్నిస్తున్న కోర్టు హాల్లో కేవలం ముగ్గురు మాత్రమే
- కోర్టు హాల్లో జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్, కేసీఆర్
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు
- కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు
- కాసేపట్లో జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రారంభం
- విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కోరిన కేసీఆర్
- జలుబుతో స్వల్ప అనారోగ్యంగా ఉందని తెలిపిన కేసీఆర్
- అనారోగ్యం వల్ల విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కోరిన కేసీఆర్
- కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పీసీ ఘోష్
- మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్ను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్
కాసేపట్లో ఓపెన్ కోర్టులో కేసీఆర్ విచారణ
- హైదరాబాద్: బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరైన కేసీఆర్
- కాసేపట్లో ఓపెన్ కోర్టులో కేసీఆర్ విచారణ
- కేసీఆర్ వెంట వచ్చిన నేతలు ఎవరూ లేకుండా విచారణ
కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్లోనికి 9 మంది నేతలకు అనుమతి
- బీఆర్కే భవన్లో కేసీఆర్ను విచారిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్లోనికి 9 మంది నేతలకు అనుమతి
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్కు వెళ్లిన హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి
- బీఆర్కే భవన్లోకి వెళ్లిన పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర
- బీఆర్కే భవన్లోకి వెళ్లిన మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్, సంతోష్కుమార్
బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ
- హైదరాబాద్: బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణ
- కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్
- బీఆర్కే భవన్లో కేసీఆర్ను ప్రశ్నిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్
- బీఆర్కే భవన్ వద్దకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ నేతలు
- కేసీఆర్ విచారణ దృష్ట్యా బీఆర్కే భవన్ వద్ద భారీగా పోలీసు భద్రత
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్

కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీది కేవలం దుష్ప్రచారం: కేటీఆర్
- తెలంగాణలో, దేశంలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి: కేటీఆర్
- కాంగ్రెస్, బీజేపీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి: కేటీఆర్
- కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీది కేవలం దుష్ప్రచారం: కేటీఆర్
- బీఆర్ఎస్ గానీ, కేసీఆర్ గానీ ఎలాంటి తప్పు చేయలేదు: కేటీఆర్
- ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా కట్టినా గొప్ప పురస్కారం దక్కేది: కేటీఆర్
- కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ వాళ్లే ఏదో చేసి ఉంటారు: కేటీఆర్
ఇప్పటివరకు 114 మందిని విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
- కాళేశ్వరం ఆనకట్టలపై కాసేపట్లో కేసీఆర్ను ప్రశ్నించనున్న కమిషన్
- ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలపై ప్రశ్నించనున్న కమిషన్
- కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటినిల్వలపై కేసీఆర్ను ప్రశ్నించనున్న కమిషన్
- ఇప్పటికే ఈటల రాజేందర్, హరీశ్రావును విచారించిన పీసీ ఘోష్ కమిషన్
- ఈనెల 6న ఈటలను, 9న హరీశ్రావును విచారించిన పీసీ ఘోష్ కమిషన్
- ఇప్పటివరకు 114 మందిని విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
బీఆర్కే భవన్లో కేసీఆర్ను విచారించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- బీఆర్కే భవన్లో కేసీఆర్ను విచారించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్లోనికి 9 మంది నేతలకు అనుమతి
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్కు వెళ్లనున్న హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి
- బీఆర్కే భవన్లోకి వెళ్లనున్న పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర
- బీఆర్కే భవన్లోకి వెళ్లనున్న మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్, సంతోష్కుమార్
బీఆర్కే భవన్కు చేరుకున్న కేసీఆర్
- హైదరాబాద్: బీఆర్కే భవన్కు చేరుకున్న కేసీఆర్
- కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన కేసీఆర్
- కాళేశ్వరం కమిషన్ ముందు తొలిసారి హాజరైన కేసీఆర్
- కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కేసీఆర్ను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- కాసేపట్లో ప్రారంభం కానున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ
బీఆర్కే భవన్కు చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్
- హైదరాబాచ్: బీఆర్కే భవన్కు చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్
- కాసేపట్లో పీసీ ఘోష్ కమిషన్ ముందుకు రానున్న కేసీఆర్
- బీఆర్కే భవన్లో కేసీఆర్ను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- కేసీఆర్ విచారణ దృష్ట్యా బీఆర్కే భవన్ వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు
తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనది: హరీశ్రావు
- తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనది: హరీశ్రావు
- కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారు: హరీశ్రావు
- ఇతరులు అధికారం వెంటబడితే.. ఆయన మన జీవితాలను మార్చారు: హరీశ్రావు
- కాంగ్రెస్ కుట్ర గానీ.. విచారణ కమిషన్ గానీ ఆయన ఘనతను తుడిచిపెట్టలేవు: హరీశ్రావు
- తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలు సాటిలేనివి: హరీశ్రావు
గతంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు హాజరైన మాజీ సీఎం ఎన్టీఆర్
- బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్న కేసీఆర్
- బీఆర్కే భవన్లో విచారణకు హాజరవుతున్న రెండో మాజీ సీఎం కేసీఆర్
- గతంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు హాజరైన మాజీ సీఎం ఎన్టీఆర్
- గతంలో మల్లెల బాబ్జీపై హత్యాయత్నం కేసులో విచారణ ఎదుర్కొన్న ఎన్టీఆర్
- మాజీ సీఎం హోదాలో బీఆర్కే భవన్లో విచారణకు వెళ్లిన ఎన్టీఆర్
ఎర్రవల్లి నుంచి హైదరాబాద్కు బయలుదేరిన కేసీఆర్
- ఎర్రవల్లి నుంచి హైదరాబాద్కు బయలుదేరిన కేసీఆర్
- కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ కోసం బయలుదేరిన కేసీఆర్
- బీఆర్కే భవన్లో విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్
- ఉదయం 11.30 గంటలకు విచారణ ప్రారంభమయ్యే అవకాశం
కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్లోనికి 9 మంది నేతలకు అనుమతి
- కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్న కేసీఆర్
- బీఆర్కే భవన్లో కేసీఆర్ను విచారించనున్న జస్టిస్ పీసీ ఘోష్
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్లోనికి 9 మంది నేతలకు అనుమతి
- కేసీఆర్తో పాటు బీఆర్కే భవన్కు వెళ్లనున్న హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి
- బీఆర్కే భవన్లోకి వెళ్లనున్న పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర
- బీఆర్కే భవన్లోకి వెళ్లనున్న మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్, సంతోష్కుమార్