ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో దారి దోపిడీ - కత్తులతో బెదిరించి 3.7 కిలోల బంగారం చోరీ - V KOTA GOLD THEFT CASE

వి.కోటలోని అటవీప్రాంతంలో 3.7 కిలోల బంగారం దోపిడీ - తమిళనాడులోని వేలూరు నుంచి కర్ణాటకలోని బంగారుపేటకు తరలిస్తుండగా దోపిడీ

V Kota Gold Theft Case :
V Kota Gold Theft Case : (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 5, 2025 at 4:05 PM IST

Updated : April 5, 2025 at 4:59 PM IST

1 Min Read

V Kota Gold Theft Case : చిత్తూరు జిల్లా వి.కోటలోని అటవీప్రాంతంలో దారి దోపిడీ చోటు చేసుకుంది. ఈ క్రమంలో 3.7 కిలోల బంగారాన్ని దుండగులు అపహరించారు. తమిళనాడులోని వేలూరు నుంచి కర్ణాటకలోని బంగారుపేటకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు జరిగింది. కారును అడ్డగించి కత్తులు చూపించి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితులు వి.కోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

V Kota Gold Theft Case : చిత్తూరు జిల్లా వి.కోటలోని అటవీప్రాంతంలో దారి దోపిడీ చోటు చేసుకుంది. ఈ క్రమంలో 3.7 కిలోల బంగారాన్ని దుండగులు అపహరించారు. తమిళనాడులోని వేలూరు నుంచి కర్ణాటకలోని బంగారుపేటకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు జరిగింది. కారును అడ్డగించి కత్తులు చూపించి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితులు వి.కోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

వెంకటాచలం టోల్​ప్లాజా దగ్గర వాహన తనిఖీలు - 4 కిలోల బంగారం పట్టివేత

Last Updated : April 5, 2025 at 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.