Father and Two Sons Died in Sunkesula Dam in Kurnool District : కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ నగర్కు చెందిన సులేమాన్ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సుంకేసుల డ్యాం వద్దరు వెళ్లారు. అక్కడ ఉన్న నీళ్లలో మొదట సులేమాన్ కుమారులు ఇద్దరు దిగారు. వారికి ఈత రాకపోవడంతో లోతుగా ఉన్న గుంతలోకి కొట్టుకుపోయారు. వెంటనే కుమారులను కాపాడేందుకు సులేమాన్ సైతం నీళ్లలోకి దిగారు. ప్రమాదవశాత్తు సులేమాన్ కూడా నీళ్లల్లో కొట్టుకుపోయాడు. తండ్రి సులేమాన్(47 ), ఫర్హన్ (11) ఫైజాన్ (9) మృతదేహాలను పోలీసులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
నీళ్లలో కొట్టుకుపోయిన పిల్లలు - రక్షించేందుకు దిగిన తండ్రి సైతం - FATHER AND TWO SONS DIED
ఈతకు దిగి తండ్రి సులేమాన్ (47), కుమారులు ఫైజాన్ (9), ఫర్హాన్ (11) మృతి - మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు


By ETV Bharat Andhra Pradesh Team
Published : April 2, 2025 at 8:49 PM IST
Father and Two Sons Died in Sunkesula Dam in Kurnool District : కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ నగర్కు చెందిన సులేమాన్ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సుంకేసుల డ్యాం వద్దరు వెళ్లారు. అక్కడ ఉన్న నీళ్లలో మొదట సులేమాన్ కుమారులు ఇద్దరు దిగారు. వారికి ఈత రాకపోవడంతో లోతుగా ఉన్న గుంతలోకి కొట్టుకుపోయారు. వెంటనే కుమారులను కాపాడేందుకు సులేమాన్ సైతం నీళ్లలోకి దిగారు. ప్రమాదవశాత్తు సులేమాన్ కూడా నీళ్లల్లో కొట్టుకుపోయాడు. తండ్రి సులేమాన్(47 ), ఫర్హన్ (11) ఫైజాన్ (9) మృతదేహాలను పోలీసులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు.