ETV Bharat / politics

'కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే చర్యలు చేపట్టాలి' : ప్రధాని మోదీకి కేటీఆర్ విజ్ఞప్తి - KTR COMMENTS ON PM MODI

ప్రధాని మోదీకి కేటీఆర్​ విజ్ఞప్తి - కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలి - కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడిందని ఆరోపణ

KTR Spoke on Kancha Gachibowli Lands
KTR Spoke on Kancha Gachibowli Lands (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 18, 2025 at 11:40 AM IST

Updated : April 18, 2025 at 11:47 AM IST

1 Min Read

KTR Spoke on Kancha Gachibowli Lands : పర్యావరణంపై ప్రధాని మోదీకి ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత విషయంలో మోదీ ఆవేదన కేవలం మాటలకే పరిమితం కాకుండా భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టి కాంగ్రెస్​, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సూచించారు.

కంచ గచ్చిబౌలి అంశం కేవలం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదని, కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం అని కేటీఆర్​ ఆరోపించారు. ఇప్పటికే సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్​, సీబీఐ, ఆర్​బీఐ, సెబీ, సీరియస్​ ఫ్రాడ్​ ఇన్వెస్టిగేషన్​ ఆర్గనైజేషన్​ సంస్థలకు ఆధారాలతో సహా ఈ ఆర్థిక మోసం గురించి తెలియజేశామని కేటీఆర్​ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మోసాలు చేసే వారిని ప్రజలు ముందు నిల్చోబెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్​ చెప్పుకొచ్చారు.

'చెట్లు కొట్టేసే ముందు పర్మిషన్ తీసుకున్నారా?' : కంచ గచ్చిబౌలి వ్యవహారంపై సుప్రీం సీరియస్

'ఆ 400 ఎకరాలు ముమ్మాటికీ ప్రభుత్వ భూములే' : 'కంచ గచ్చిబౌలి'పై సుప్రీంలో అఫిడవిట్

KTR Spoke on Kancha Gachibowli Lands : పర్యావరణంపై ప్రధాని మోదీకి ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత విషయంలో మోదీ ఆవేదన కేవలం మాటలకే పరిమితం కాకుండా భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టి కాంగ్రెస్​, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సూచించారు.

కంచ గచ్చిబౌలి అంశం కేవలం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదని, కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం అని కేటీఆర్​ ఆరోపించారు. ఇప్పటికే సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్​, సీబీఐ, ఆర్​బీఐ, సెబీ, సీరియస్​ ఫ్రాడ్​ ఇన్వెస్టిగేషన్​ ఆర్గనైజేషన్​ సంస్థలకు ఆధారాలతో సహా ఈ ఆర్థిక మోసం గురించి తెలియజేశామని కేటీఆర్​ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మోసాలు చేసే వారిని ప్రజలు ముందు నిల్చోబెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్​ చెప్పుకొచ్చారు.

'చెట్లు కొట్టేసే ముందు పర్మిషన్ తీసుకున్నారా?' : కంచ గచ్చిబౌలి వ్యవహారంపై సుప్రీం సీరియస్

'ఆ 400 ఎకరాలు ముమ్మాటికీ ప్రభుత్వ భూములే' : 'కంచ గచ్చిబౌలి'పై సుప్రీంలో అఫిడవిట్

Last Updated : April 18, 2025 at 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.