ETV Bharat / bharat

ఆపరేషన్ సిందూర్​లో 64 మంది పాక్‌ సైనికులు మృతి - OPERATION SINDOOR DETAILS

ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రకటించిన భారత ఆర్మీ

Operation Sindoor Details
Operation Sindoor Details (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2025 at 10:49 PM IST

Updated : May 19, 2025 at 11:53 PM IST

1 Min Read

Operation Sindoor Details : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్​లో 64 మంది పాక్‌ సైనికులు, అధికారులు మృతి చెందారని వెల్లడించింది. సుమారు 90 మంది పాక్‌ సైనికులకు గాయాలయ్యాయని పేర్కొంది.

మరోవైపు, దాయాది దేశంతో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల్లో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్ట్ చేశారు. పంజాబ్‌లో ఆరుగురు, హరియాణాలో ఐదుగురు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Operation Sindoor Details : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్​లో 64 మంది పాక్‌ సైనికులు, అధికారులు మృతి చెందారని వెల్లడించింది. సుమారు 90 మంది పాక్‌ సైనికులకు గాయాలయ్యాయని పేర్కొంది.

మరోవైపు, దాయాది దేశంతో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల్లో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్ట్ చేశారు. పంజాబ్‌లో ఆరుగురు, హరియాణాలో ఐదుగురు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Last Updated : May 19, 2025 at 11:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.