ETV Bharat / state

ప్రశ్నాపత్రాలు లీకయ్యే అవకాశమే లేదు- పెద్దిరెడ్డి

author img

By

Published : Sep 20, 2019, 2:49 PM IST

Updated : Sep 20, 2019, 4:21 PM IST

సచివాలయ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీకేజిపై వస్తున్న వార్తలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు. ప్రశ్నాపత్రాలు బయటకు రావడానికి అవకాశం లేదన్నారు. పరీక్షలు ఎంతో పారదర్శకంగా జరిగాయన్నారు.

ప్రశ్నాపత్రం లీకేజిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

సచివాలయ పరీక్షలు పకడ్బందీగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని... ప్రశ్నాపత్రాలు బయటకు రావడానికి అవకాశం లేదని తెలిపారు.

ఇదీ చదవండి

అది 'రివర్స్​' టెండరింగ్​ కాదు... 'రీ' టెండరింగ్​

Intro:Ap_Nlr_01_20_School_Building_Minister_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని పాఠశాలలను రానున్న రెండేళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నగరంలోని ఆర్.ఎస్.ఆర్. ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా నగరంలోని రెండు పాఠశాలలను కార్పొరేటు దీటుగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు ప్రభుత్వం దాతల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. దాతలు ముందుకు వచ్చి పాఠశాలల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అని ఆయన కోరారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
Last Updated : Sep 20, 2019, 4:21 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.