ETV Bharat / state

రాయపూడిలో ఎమ్మెల్యే క్వార్టర్స్​పైకి ఎక్కి రైతుల ఆందోళన

author img

By

Published : Jan 19, 2020, 1:18 PM IST

గుంటూరులో అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయపూడిలో ముగ్గురు రైతులు ఎమ్మెల్యే క్వార్టర్స్​ పైకి ఎక్కి నిరసన చేపట్టారు. రాజధాని తరలింపు అంశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 13 అంతస్తుల భవనంపైకి ఎక్కి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ డిమాండ్​ చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ.... రాజధాని కోసం ప్రాణాలైనా అర్పిస్తామని రైతులు తెలిపారు.

Farmers climbed MLA Quarters to protest at amaravati
రాయపూడిలో ఎమ్మెల్యే క్వాటర్స్ ఎక్కి రైతుల నిరసన

.

రాయపూడిలో ఎమ్మెల్యే క్వార్టర్స్​పైకి ఎక్కి రైతుల ఆందోళన

ఇదీచూడండి.అమరావతి కోసం ఇద్దరు రైతులు మృతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.