ETV Bharat / jagte-raho

తల్లీబిడ్డను పెట్రోలు పోసి... తగలబెట్టారు..!

author img

By

Published : Dec 3, 2019, 10:49 PM IST

Updated : Dec 4, 2019, 4:09 PM IST

తల్లీబిడ్డను దారుణంగా హత్యచేసి... పెట్రోల్ పోసి తగలబెట్టిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. హత్య అనంతరం వారిని ఊరి చివర పొలాల్లో పడేశారు.

police  2 dead bodies found in prakasham district
police 2 dead bodies found in prakasham district

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లిలో మధ్య 2 మృతదేహాలు కనిపించాయి. కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దుండగులు తల్లీబిడ్డను దారుణంగా హత్యచేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మహిళ తలపై రాయితో మోదీ చంపినట్టు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలంలో పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించే పనిలోపడ్డారు.

తల్లీబిడ్డను పెట్రోలు పోసీ... తగలబెట్టారు..!

ఇదీ చదవండి: ఎవరైనా ఇబ్బంది పెడితే.. కాల్ చేయండి!

Intro:Body:Conclusion:
Last Updated : Dec 4, 2019, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.