మంగోలియాలో సంప్రదాయ పండుగ 'వింటర్ నాదమ్ ఫెయిర్' సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్సవంలో భాగంగా గుర్రపు పోటీలు నిర్వహించారు. -30 డిగ్రీలు ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా సంప్రదాయ క్రీడైన కుస్తీ పోటీల్లో 1000 మందికి పైగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో గుర్రపు పోటీలతోపాటు మంచులో ఆడే పలు క్రీడలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఖషోగ్గి హత్యలో సౌదీ యువరాజు హస్తముంది'